సింగపూర్: పాథాలజీ (వ్యాధి నిర్ణయ శాస్త్రము)కి తండ్రిగా సింగపూర్ పిలుసుకునే ప్రొఫెసర్ కనగరత్నం షణ్ముగరత్నం శనివారం మరణించారు. ఈయన వయసు 97 సంవత్సరాలు. సింగపూర్ కేన్సర్ రిజిస్ట్రీ స్థాపకుడు(1967) అయిన షణ్ముగరత్నం 1968 నుండి 2002 వరకూ దీనికి డైరెక్టర్ గా పనిచేసారు. ఈయనకు భార్య, ముగ్గురు పిల్లలు, నలుగురు మనుమలు ఉన్నారు.
The post సింగపూర్ కేన్సర్ రిజిస్ట్రీ స్థాపకుడు ప్రొ. షణ్ముగరత్నం మృతి appeared first on Telugu News.